Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. పోలీసుల అదుపులో 30మంది
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో కారకులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సప్ గ్రూపుల్లో యువతను కొందరు రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు. కొన్ని డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Published : 18 Jun 2022 13:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక