Agnipath Protest: సికింద్రాబాద్‌ అల్లర్ల కేసు.. పోలీసుల అదుపులో 30మంది

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో కారకులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సప్ గ్రూపుల్లో యువతను కొందరు రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు. కొన్ని డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 18 Jun 2022 13:38 IST

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో కారకులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సప్ గ్రూపుల్లో యువతను కొందరు రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు. కొన్ని డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

మరిన్ని