Viral Video: రైతు ఆలోచన అదిరింది.. గొడుగు నీడన పనులు..
ఎండ నుంచి రక్షణ కోసం గొడుగులు ఏర్పాటు చేసి కూలీల పట్ల ఔదార్యాన్ని చాటుకున్నారు అనంతపురం జిల్లాకు చెెందిన రైతు. శింగనమల సమీపంలో శ్రీరాములు అనే రైతు చీని మొక్కలకు అంట్లు కట్టిస్తున్నారు. ఇందుకోసం యల్లనూరు మండలం కొత్తపల్లి నుంచి కూలీలను పిలిపించారు. ఎండలో కూలీల ఇబ్బందులను గమనించి వారి కోసం ఇలా గొడుగులు ఏర్పాటు చేశారు. వాటి కిందే కూర్చుని కార్మికులు మొక్కలకు అంట్లు కడుతున్నారు.
Published : 05 May 2022 20:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్