Hyderabad: సీఎం రేవంత్రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు
ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) దంపతులు సీఎం రేవంత్రెడ్డిని (Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. సతీమణి అమలతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున.. పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
Published : 30 Dec 2023 12:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక