Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు

ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) దంపతులు సీఎం రేవంత్‌రెడ్డిని (Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. సతీమణి అమలతో కలిసి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున.. పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 30 Dec 2023 12:39 IST

ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) దంపతులు సీఎం రేవంత్‌రెడ్డిని (Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. సతీమణి అమలతో కలిసి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన నాగార్జున.. పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

మరిన్ని