BRS: ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రథసారథిగా తోట చంద్రశేఖర్
ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రథసారథిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ను గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించారు. పార్టీలో చేరిన రోజే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. దిల్లీ కేంద్రంగా రావెల కిశోర్బాబు బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించారు. మరోవైపు పలువురు సిట్టింగ్ నేతలతోపాటు ఏపీలో పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరేందుకు టచ్లో ఉన్నారన్నారు. దేశంలో భారాస అధికారంలోకి వస్తే దేశమంతా దళిత బంధు, రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. అలాగే విశాఖ ఉక్కును మోదీ అమ్మితే.. అధికారంలోకి వచ్చాక తిరిగి కొనుగోలు చేస్తామన్నారు.
Updated : 02 Jan 2023 22:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్