TS News: అజామాబాద్‌ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం

అజామాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 136.4 ఎకరాల పారిశ్రామిక ప్రాంతంలో కొందరు సొంత లీజులో పరిశ్రమలు నడుపుతుండగా.. మరికొందరు యజమానులు మారారని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. లీజు గడువు ముగియడంతో పరిశ్రమలు నడుస్తున్న భూములను క్రమబద్దీకరించి.. మిగతా వాటిని ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తామని చెప్పారు.

Published : 13 Sep 2022 15:29 IST

అజామాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 136.4 ఎకరాల పారిశ్రామిక ప్రాంతంలో కొందరు సొంత లీజులో పరిశ్రమలు నడుపుతుండగా.. మరికొందరు యజమానులు మారారని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. లీజు గడువు ముగియడంతో పరిశ్రమలు నడుస్తున్న భూములను క్రమబద్దీకరించి.. మిగతా వాటిని ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తామని చెప్పారు.

Tags :

మరిన్ని