TS News: అజామాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
అజామాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 136.4 ఎకరాల పారిశ్రామిక ప్రాంతంలో కొందరు సొంత లీజులో పరిశ్రమలు నడుపుతుండగా.. మరికొందరు యజమానులు మారారని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. లీజు గడువు ముగియడంతో పరిశ్రమలు నడుస్తున్న భూములను క్రమబద్దీకరించి.. మిగతా వాటిని ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తామని చెప్పారు.
Published : 13 Sep 2022 15:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు