క్యాన్సర్‌ రోగుల కోసం మొబైల్‌ స్క్రీనింగ్‌ బస్సు!.. ప్రారంభించిన బాలకృష్ణ

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో మొబైల్‌ స్క్రీనింగ్‌ బస్సును హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రారంభించారు. రూ.1.5 కోట్ల విలువైన ఈ వ్యాన్‌ను ఎస్‌బీఐ సంస్థ ఆస్పత్రికి అందించింది. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ సీజీఎం రాజేష్ కుమార్ పాల్గొన్నారు. బస్సును బాలకృష్ణ స్వయంగా నడపటం విశేషం. 

Published : 21 Jan 2024 17:08 IST

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో మొబైల్‌ స్క్రీనింగ్‌ బస్సును హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రారంభించారు. రూ.1.5 కోట్ల విలువైన ఈ వ్యాన్‌ను ఎస్‌బీఐ సంస్థ ఆస్పత్రికి అందించింది. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ సీజీఎం రాజేష్ కుమార్ పాల్గొన్నారు. బస్సును బాలకృష్ణ స్వయంగా నడపటం విశేషం. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు