క్యాన్సర్ రోగుల కోసం మొబైల్ స్క్రీనింగ్ బస్సు!.. ప్రారంభించిన బాలకృష్ణ
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో మొబైల్ స్క్రీనింగ్ బస్సును హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రారంభించారు. రూ.1.5 కోట్ల విలువైన ఈ వ్యాన్ను ఎస్బీఐ సంస్థ ఆస్పత్రికి అందించింది. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్ పాల్గొన్నారు. బస్సును బాలకృష్ణ స్వయంగా నడపటం విశేషం.
Published : 21 Jan 2024 17:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!