Bandi Sanjay:ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఎందుకొచ్చింది?:బండి సంజయ్
మధ్యవర్తిత్వం లేకుండా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానిదని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోదీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 14 వరకు భాజపా రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Published : 02 Jun 2022 16:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా