Bangalore: బెంగళూరులో తీవ్రమైన నీటి కష్టాలు.. దేశ ప్రజలందరికీ ఓ పాఠం
ప్రపంచంలో అత్యధిక జనాభా కల్గిన దేశంగా అవతరించింది భారత్. జనాభా ఇంకా ఎంతగా పెరుగుతుందో తెలియని స్థితి. ఈ పెరుగుదలతో గ్రామాలు క్రమంగా నగరాలుగా మారుతున్నాయి. అలా మారిన నగరాలు వలసలతో ఇరుకవుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన కష్టంగా మారుతోంది. ఇవి మాత్రమే కాదు, కనీస అవసరాల్లో ఒకటైన నీటికీ కటకటే. చుక్క నీటి కోసం జనం అల్లాడాల్సిన పరిస్థితి. బెంగళూరులో ప్రస్తుతం ఏర్పడ్డ నీటి సంక్షోభం ఈ పరిస్థితిని కళ్లకు కడుతోంది.
Updated : 21 Mar 2024 13:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు