munugode Bypoll: కేసీఆర్‌ ఎన్ని చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు: వివేక్‌

ప్రజలను మోసం చేసేందుకు మునుగోడులో తెరాస వేస్తున్న ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని భాజపా నేత వివేక్  పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జరిగిన భాజపా నేతల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

Published : 30 Sep 2022 16:04 IST

ప్రజలను మోసం చేసేందుకు మునుగోడులో తెరాస వేస్తున్న ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని భాజపా నేత వివేక్  పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జరిగిన భాజపా నేతల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

Tags :

మరిన్ని