MP Arvind: సిరిసిల్లలో కేటీఆర్కు ఓటమి తప్పదు: ఎంపీ అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ (KTR)కు సిరిసిల్లలో ఓటమి తప్పదని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్పై అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇందూరుకు కేటీఆర్ ఎందుకు వచ్చారు? నిజామాబాద్కు కేసీఆర్, కేటీఆర్ చేసిందేమిటి? కాళేశ్వరంలో కమీషన్లు తిన్నారు కాబట్టే డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వట్లేదు. భాజపాను విమర్శించే అర్హత కేసీఆర్ (KCR)కు లేదు’ అంటూ అర్వింద్ విమర్శలు గుప్పించారు.
Updated : 30 Jan 2023 14:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు