MP Arvind: సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి తప్పదు: ఎంపీ అర్వింద్‌ ఘాటు వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌ (KTR)కు సిరిసిల్లలో ఓటమి తప్పదని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్‌పై అర్వింద్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇందూరుకు కేటీఆర్‌ ఎందుకు వచ్చారు? నిజామాబాద్‌కు కేసీఆర్‌, కేటీఆర్‌ చేసిందేమిటి? కాళేశ్వరంలో కమీషన్లు తిన్నారు కాబట్టే డీటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వట్లేదు. భాజపాను విమర్శించే అర్హత కేసీఆర్‌ (KCR)కు లేదు’ అంటూ అర్వింద్‌ విమర్శలు గుప్పించారు. 

Updated : 30 Jan 2023 14:55 IST

వచ్చే ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌ (KTR)కు సిరిసిల్లలో ఓటమి తప్పదని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్‌పై అర్వింద్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇందూరుకు కేటీఆర్‌ ఎందుకు వచ్చారు? నిజామాబాద్‌కు కేసీఆర్‌, కేటీఆర్‌ చేసిందేమిటి? కాళేశ్వరంలో కమీషన్లు తిన్నారు కాబట్టే డీటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వట్లేదు. భాజపాను విమర్శించే అర్హత కేసీఆర్‌ (KCR)కు లేదు’ అంటూ అర్వింద్‌ విమర్శలు గుప్పించారు. 

Tags :

మరిన్ని