Chirag Paswan: ఎన్డీయేలోకి నీతీశ్కుమార్.. తమ వాటా సీట్లు తగ్గుతాయని చిరాగ్ ఆందోళన
బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో లోక్ జనశక్తి - రామ్ విలాస్ వర్గం నేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. తన పార్టీ ఆందోళనలను ఆయన గట్టిగా వినిపించి వారి నుంచి హామీ పొందినట్లు తెలుస్తోంది. జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ (Nitish Kumar) భాజపాతో (BJP) చేతులు కలుపుతారో లేదో చూసిన తర్వాతనే తమ పార్టీ ఓ నిర్ణయానికి వస్తుందని చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. నీతీశ్ ఎన్డీయేలోకి వస్తే... సార్వత్రిక ఎన్నికల్లో తాము పోటీచేసే సీట్లు తగ్గుతాయని పాశ్వాన్ ఆందోళన చెందుతున్నారు.
Published : 27 Jan 2024 23:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’