Marri Shashidharreddy: రేవంత్‌ ఏకపక్ష తీరుతో కాంగ్రెస్‌కు నష్టం: మర్రి శశిధర్‌ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిద్దరి వ్యవహార శైలితో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందన్నారు. రాహుల్‌ గాంధీకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

Published : 18 Aug 2022 10:43 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిద్దరి వ్యవహార శైలితో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందన్నారు. రాహుల్‌ గాంధీకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని