Mandous: నష్టం పరిహారం ఇవ్వండి.. అనంతపురంలో కదం తొక్కిన రైతన్నలు
మాండౌస్ తుపాను ప్రభావంతో జరిగిన పంట నష్టాన్ని వెంటనే లెక్కించి.. పరిహారం ఇవ్వాలంటూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులు కదం తొక్కారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పంట బాధిత రైతులు పెద్దఎత్తున పాల్గొని ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ప్రభుత్వ తీరును.. రైతులు, సీపీఐ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు.
Published : 19 Dec 2022 20:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు