Mandous: నష్టం పరిహారం ఇవ్వండి.. అనంతపురంలో కదం తొక్కిన రైతన్నలు

మాండౌస్ తుపాను ప్రభావంతో జరిగిన పంట నష్టాన్ని వెంటనే లెక్కించి.. పరిహారం ఇవ్వాలంటూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులు కదం తొక్కారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పంట బాధిత రైతులు పెద్దఎత్తున పాల్గొని ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ప్రభుత్వ తీరును.. రైతులు, సీపీఐ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు.

Published : 19 Dec 2022 20:36 IST

మాండౌస్ తుపాను ప్రభావంతో జరిగిన పంట నష్టాన్ని వెంటనే లెక్కించి.. పరిహారం ఇవ్వాలంటూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులు కదం తొక్కారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పంట బాధిత రైతులు పెద్దఎత్తున పాల్గొని ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ప్రభుత్వ తీరును.. రైతులు, సీపీఐ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు.

Tags :

మరిన్ని