Telangana Assembly Elections: 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను సీపీఎం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కొలిక్కి రాకపోవడంతో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీకి సిద్ధమైన సీపీఎం (CPM).. 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 3 స్థానాలకు అభ్యర్థులను సాయంత్రం ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ నుంచ జూలకంటి, ఖమ్మం నుంచి శ్రీకాంత్, వైరా నుంచి భూక్యా వీరభద్రం సహా మిగిలిన వ్యక్తులతో మెుదటి జాబితాను వీరభద్రం విడుదల చేశారు.
Updated : 08 Nov 2023 16:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం