Guntur: ఏసీబీ అధికారుల పేరుతో.. నగదు, బంగారం దోపిడీ
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో ఏసీబీ (ACB) అధికారులమని చెప్పి.. బెదిరించి దోపిడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తులు ఏసీబీ అధికారులమని చెప్పి ఇంట్లో సోదాలు చేయాలని.. మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న తారకానాథ్ ని బెదిరించారు. ఫోన్ లాక్కొని.. 50వేల రూపాయల నగదు, కొంత బంగారం దోచుకెళ్లారని తారకానాథ్ తెలిపారు.
Updated : 18 May 2023 19:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!