Pawan Kalyan: ఓర్వకల్లులో పవన్‌ కల్యాణ్‌కు ఘన స్వాగతం

నంద్యాల జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా ఇచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

Published : 08 May 2022 12:57 IST

నంద్యాల జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా ఇచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు