YSRCP: పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి వర్గీయుల దాష్టీకం

వైకాపా పాలనలో ఐదేళ్లుగా అరాచక సామ్రాజ్యంగా మారిపోయిన చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైకాపా కార్యకర్తలు మరోసారి పేట్రేగిపోయారు.

Published : 30 Apr 2024 09:40 IST

వైకాపా పాలనలో ఐదేళ్లుగా అరాచక సామ్రాజ్యంగా మారిపోయిన చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైకాపా కార్యకర్తలు మరోసారి పేట్రేగిపోయారు. ‘పెద్దిరెడ్డి స్వగ్రామంలోనే ప్రచారం చేస్తారా? ఇక్కడ ఓటు అడగడానికి మీకెంత ధైర్యం రా?’ అంటూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్‌ను దుర్భాషలాడుతూ.. దాడికి ప్రయత్నించారు. పోలీసుస్టేషన్‌లో ఆయనపైకి దండెత్తారు. వెంట వచ్చిన ప్రచార వాహనాలు, కార్లను స్టేషన్‌ ఎదుటే ధ్వంసం చేసి.. తగలబెట్టేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు