AP Education: మేడిపండు చదువులు.. జగన్‌ సర్కార్‌ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది..?

  అయిదో తరగతి పాఠాలు చదవలేకపోతున్న పదో తరగతి విద్యార్థి. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి. అసలు జగన్‌ సర్కార్‌కు సర్కారీ చదువులపై చిత్తశుద్ధి ఉందా? ఉంటే మార్పు ఎక్కడ? కనీసం వాటి కోసం తీసుకున్న చర్యలేంటి..? సర్కార్‌ నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది? ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస్‌తో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.

Published : 18 Jan 2024 23:13 IST

  అయిదో తరగతి పాఠాలు చదవలేకపోతున్న పదో తరగతి విద్యార్థి. ఇది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి. అసలు జగన్‌ సర్కార్‌కు సర్కారీ చదువులపై చిత్తశుద్ధి ఉందా? ఉంటే మార్పు ఎక్కడ? కనీసం వాటి కోసం తీసుకున్న చర్యలేంటి..? సర్కార్‌ నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది? ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస్‌తో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని