Kodela: వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తా: కోడెల శివరాం

వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని కోడెల శివరాం మరోసారి స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి తెదేపా ఇన్‌ఛార్జిగా కన్నాను ప్రకటించినప్పటికీ.. అక్కడ కోడెల శివరాం తన కార్యక్రమాలు తాను నిర్వహిస్తున్నారు. ముప్పాళ్ల మండలం రుద్రవరంలో ఏర్పాటు చేసిన కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని.. గురువారం రాత్రి శివరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శివరాం.. కోడెల మరణించినప్పటి నుంచి తన కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు.

Published : 09 Jun 2023 14:19 IST

వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని కోడెల శివరాం మరోసారి స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి తెదేపా ఇన్‌ఛార్జిగా కన్నాను ప్రకటించినప్పటికీ.. అక్కడ కోడెల శివరాం తన కార్యక్రమాలు తాను నిర్వహిస్తున్నారు. ముప్పాళ్ల మండలం రుద్రవరంలో ఏర్పాటు చేసిన కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని.. గురువారం రాత్రి శివరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శివరాం.. కోడెల మరణించినప్పటి నుంచి తన కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు.

Tags :

మరిన్ని