Kuppam: కుప్పంలో మున్సిపల్‌ సిబ్బంది అత్యుత్సాహం.. తెదేపా నేత దుకాణానికి తాళం

చిత్తూరు జిల్లా  కొత్తపేటలో కుప్పం మున్సిపల్ సిబ్బంది తెదేపా మహిళా నేత దుకాణానికి తాళం వేయడం దుమారం రేపింది.  జయలక్ష్మి అనే మహిళ ఏళ్ల తరబడి ప్రభుత్వ అద్దె కాంప్లెక్స్‌లో రెండు గదులు అద్దెకు తీసుకుని టెంట్ హౌస్ సామగ్రి అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తోంది. రాత్రి సమయంలో మున్సిపల్ సిబ్బంది ఆమె దుకాణం వద్దకు వచ్చి టెంట్ సామగ్రి బయట పడేసి తాళం వేశారు. దీంతో జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 04 Nov 2022 13:08 IST

చిత్తూరు జిల్లా  కొత్తపేటలో కుప్పం మున్సిపల్ సిబ్బంది తెదేపా మహిళా నేత దుకాణానికి తాళం వేయడం దుమారం రేపింది.  జయలక్ష్మి అనే మహిళ ఏళ్ల తరబడి ప్రభుత్వ అద్దె కాంప్లెక్స్‌లో రెండు గదులు అద్దెకు తీసుకుని టెంట్ హౌస్ సామగ్రి అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తోంది. రాత్రి సమయంలో మున్సిపల్ సిబ్బంది ఆమె దుకాణం వద్దకు వచ్చి టెంట్ సామగ్రి బయట పడేసి తాళం వేశారు. దీంతో జయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

మరిన్ని