Andhra News: ఇసుక దోపిడీపై లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆందోళన

చెరువుల ఆక్రమణ, రిజర్వాయర్లలో ఇసుక దోపిడీపై లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నీరున్నా వాటిని నిల్వచేసుకునే అవకాశాలు లేవన్నారు. కృష్ణా, గోదావరిలో కనీసం పది శాతం కూడా ఏటా వినియోగించుకోలేకపోతున్నామని  చెప్పారు.

Published : 27 Aug 2022 14:59 IST

చెరువుల ఆక్రమణ, రిజర్వాయర్లలో ఇసుక దోపిడీపై లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నీరున్నా వాటిని నిల్వచేసుకునే అవకాశాలు లేవన్నారు. కృష్ణా, గోదావరిలో కనీసం పది శాతం కూడా ఏటా వినియోగించుకోలేకపోతున్నామని  చెప్పారు.

Tags :

మరిన్ని