AP News: నామీద మావోయిస్టు లేఖలా..?: దురదృష్టకరమన్న మంత్రి సీదిరి అప్పలరాజు
మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. తాను భూములు ఆక్రమించానని లేఖలు రావడం, దానిపై స్పందించడం దురదృష్టకరమన్నారు. మరోవైపు అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి వస్తే కచ్చితంగా అడ్డుకొని తీరుతామని తేల్చిచెప్పారు.
Published : 13 Oct 2022 22:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు