MLC Kadiyam: స్టేషన్‌ ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగింది: కడియం

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పెరిగిన అవినీతిని అంతమొందిస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (Kadiyam Srihari) తెలిపారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సంక్షేమం కోసం ఉపయోగించాలి కానీ, స్వార్థంతో ఎన్నికైన వాళ్లే సంపాదించుకునే ప్రయత్నం చేయకూడదని విమర్శించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన గిరిజనోత్సవానికి కడియం హాజరయ్యారు. రాష్ట్రంపై కాంగ్రెస్, భాజపాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు.

Updated : 18 Jun 2023 22:25 IST

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పెరిగిన అవినీతిని అంతమొందిస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (Kadiyam Srihari) తెలిపారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సంక్షేమం కోసం ఉపయోగించాలి కానీ, స్వార్థంతో ఎన్నికైన వాళ్లే సంపాదించుకునే ప్రయత్నం చేయకూడదని విమర్శించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన గిరిజనోత్సవానికి కడియం హాజరయ్యారు. రాష్ట్రంపై కాంగ్రెస్, భాజపాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు.

Tags :

మరిన్ని