MLC Kadiyam: స్టేషన్ ఘన్పూర్లో అవినీతి పెరిగింది: కడియం
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పెరిగిన అవినీతిని అంతమొందిస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (Kadiyam Srihari) తెలిపారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సంక్షేమం కోసం ఉపయోగించాలి కానీ, స్వార్థంతో ఎన్నికైన వాళ్లే సంపాదించుకునే ప్రయత్నం చేయకూడదని విమర్శించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్టేషన్ ఘన్పూర్లో జరిగిన గిరిజనోత్సవానికి కడియం హాజరయ్యారు. రాష్ట్రంపై కాంగ్రెస్, భాజపాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు.
Updated : 18 Jun 2023 22:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ