ఎమ్మెల్యే రాజయ్య vs సర్పంచ్ నవ్య వివాదంపై.. కడియం ఏమన్నారంటే?
ఎమ్మెల్యే రాజయ్య vs జానకీపురం సర్పంచ్ నవ్య వివాదంపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (kadiyam srihari) స్పందించారు. ఈ వివాదంపై పోలీసుల విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ విచారణ తర్వాత.. పార్టీ పరంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. జనగామ జిల్లా జఫర్గడ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. విలేకర్లు అడిగిన ప్రశ్నకు కడియం ఈ మేరకు స్పందించారు.
Published : 27 Jun 2023 16:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్