munugode bypoll: ఆ విభేదాలు మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావాన్ని చూపవు: పాల్వాయి స్రవంతి

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్లతోపాటు ఆశావహులూ తన ఎంపికపై సానుకూలంగా ఉన్నారని మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి అన్నారు. నాయకుల మధ్య ఉన్న విభేదాలు మునుగోడు ఉప ఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపవని వెల్లడించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా సీనియర్లు అంతా ప్రచారంలో పాల్గొంటారంటున్న స్రవంతితో ముఖాముఖి..

Published : 11 Sep 2022 22:35 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్లతోపాటు ఆశావహులూ తన ఎంపికపై సానుకూలంగా ఉన్నారని మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి అన్నారు. నాయకుల మధ్య ఉన్న విభేదాలు మునుగోడు ఉప ఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపవని వెల్లడించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా సీనియర్లు అంతా ప్రచారంలో పాల్గొంటారంటున్న స్రవంతితో ముఖాముఖి..

Tags :

మరిన్ని