munugode bypoll: ఆ విభేదాలు మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావాన్ని చూపవు: పాల్వాయి స్రవంతి
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్లతోపాటు ఆశావహులూ తన ఎంపికపై సానుకూలంగా ఉన్నారని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి అన్నారు. నాయకుల మధ్య ఉన్న విభేదాలు మునుగోడు ఉప ఎన్నికపై ఎలాంటి ప్రభావం చూపవని వెల్లడించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా సీనియర్లు అంతా ప్రచారంలో పాల్గొంటారంటున్న స్రవంతితో ముఖాముఖి..
Published : 11 Sep 2022 22:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు