Viral Video: ఆర్ఎస్ఎస్ నేత ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి.. వీడియో వైరల్
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతల కార్యాలయాలు, ఇళ్లపై.. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాల తర్వాత తమిళనాడులో పెట్రోల్ బాంబు దాడుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మధురైలోని ఆర్ఎస్ఎస్ నేత ఇంటిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి మూడు పెట్రోల్ బాంబులను విసిరాడు. ఆ తర్వాత బైక్పై పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇదే తరహాలో సెప్టెంబర్ 22న భాజపా కార్యాలయంపై దాడులు జరిగాయి. ఆ మరుసటిరోజే భాజపా నేత శరత్పై పెట్రోల్ బాంబ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన కారు ధ్వంసమయ్యింది.
Published : 25 Sep 2022 16:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్