Raghunandan: ఏబీవీపీ నాయకులపై కేసులు ఉపసంహరించుకోవాలి: ఎమ్మెల్యే రఘునందన్
వరంగల్ కాకతీయ వర్శిటీ ఏబీవీపీ సంఘం నాయకులపై పోలీసులు దాష్టీకంగా వ్యవహరించారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ (Raghunandan Rao) ఆరోపించారు. ఈ వ్యవహారంలో వరంగల్ సీపీ రంగనాథ్ చట్టప్రకారం వ్యవహరించలేదని రఘనందన్ ఆక్షేపించారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని సీపీ రంగనాథ్ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మూడురోజుల క్రితం కేయూ ఘర్షణల్లో గాయపడ్డ విద్యార్థి సంఘం నేతలను రఘునందన్ పరామర్శించారు.
Published : 08 Sep 2023 15:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్