Raghunandan: ఏబీవీపీ నాయకులపై కేసులు ఉపసంహరించుకోవాలి: ఎమ్మెల్యే రఘునందన్‌

వరంగల్ కాకతీయ వర్శిటీ ఏబీవీపీ సంఘం నాయకులపై పోలీసులు దాష్టీకంగా వ్యవహరించారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ (Raghunandan Rao) ఆరోపించారు. ఈ వ్యవహారంలో వరంగల్ సీపీ రంగనాథ్ చట్టప్రకారం వ్యవహరించలేదని రఘనందన్ ఆక్షేపించారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని సీపీ రంగనాథ్ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మూడురోజుల క్రితం కేయూ ఘర్షణల్లో గాయపడ్డ విద్యార్థి సంఘం నేతలను రఘునందన్ పరామర్శించారు. 

Published : 08 Sep 2023 15:34 IST

వరంగల్ కాకతీయ వర్శిటీ ఏబీవీపీ సంఘం నాయకులపై పోలీసులు దాష్టీకంగా వ్యవహరించారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ (Raghunandan Rao) ఆరోపించారు. ఈ వ్యవహారంలో వరంగల్ సీపీ రంగనాథ్ చట్టప్రకారం వ్యవహరించలేదని రఘనందన్ ఆక్షేపించారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని సీపీ రంగనాథ్ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మూడురోజుల క్రితం కేయూ ఘర్షణల్లో గాయపడ్డ విద్యార్థి సంఘం నేతలను రఘునందన్ పరామర్శించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు