Hyderabad-Live: కాచిగూడ- యశ్వంత్పుర్ వందేభారత్.. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని
కాచిగూడ- యశ్వంత్పుర్ (బెంగళూర్) వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును నేడు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) దిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. కాచిగూడ స్టేషన్లో జరిగే కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.
Updated : 24 Sep 2023 12:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు