Hyderabad-Live: కాచిగూడ- యశ్వంత్‌పుర్‌ వందేభారత్‌.. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని

కాచిగూడ- యశ్వంత్‌పుర్‌ (బెంగళూర్‌) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నేడు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ స్టేషన్లో జరిగే కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Updated : 24 Sep 2023 12:03 IST

కాచిగూడ- యశ్వంత్‌పుర్‌ (బెంగళూర్‌) వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నేడు ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ స్టేషన్లో జరిగే కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.

Tags :

మరిన్ని