Kodandaram: పార్టీ ఫిరాయింపులు చేస్తే ధర్నాలే: కోదండరామ్‌ హెచ్చరిక

తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి నిరూపితమైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ (Professor Kodandaram) అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ప్రజాస్వామ్య పునరుద్ధరణకే తెజస కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకోసం ఎప్పటికప్పుడు తమ గళమెత్తుతూనే ఉంటామన్నారు. ఇంత చైతన్యం చూశాక కూడా పార్టీ ఫిరాయింపులకు నేతలు ప్రయత్నిస్తే వారి ఇళ్ల ముందు ప్రజా సంఘాల నేతృత్వంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

Published : 01 Dec 2023 15:37 IST

తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి నిరూపితమైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ (Professor Kodandaram) అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ప్రజాస్వామ్య పునరుద్ధరణకే తెజస కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకోసం ఎప్పటికప్పుడు తమ గళమెత్తుతూనే ఉంటామన్నారు. ఇంత చైతన్యం చూశాక కూడా పార్టీ ఫిరాయింపులకు నేతలు ప్రయత్నిస్తే వారి ఇళ్ల ముందు ప్రజా సంఘాల నేతృత్వంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

Tags :

మరిన్ని