Kodandaram: పార్టీ ఫిరాయింపులు చేస్తే ధర్నాలే: కోదండరామ్ హెచ్చరిక
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి నిరూపితమైందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ (Professor Kodandaram) అన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ప్రజాస్వామ్య పునరుద్ధరణకే తెజస కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకోసం ఎప్పటికప్పుడు తమ గళమెత్తుతూనే ఉంటామన్నారు. ఇంత చైతన్యం చూశాక కూడా పార్టీ ఫిరాయింపులకు నేతలు ప్రయత్నిస్తే వారి ఇళ్ల ముందు ప్రజా సంఘాల నేతృత్వంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
Published : 01 Dec 2023 15:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్