Ukraine Crisis: మాస్కోపై డ్రోన్ దాడి.. తీవ్రంగా ప్రతిస్పందిస్తామని పుతిన్ హెచ్చరిక
ప్రపంచంలో అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ గల రష్యా (Russia)పై ఉక్రెయిన్ (Ukraine Crisis) దాడులు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అధ్యక్ష భవనం క్రెమ్లిన్పై దాడి ఘటనను మరచిపోకముందే.. మరోసారి మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన పుతిన్.. తమ ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుందని హెచ్చరించడం కలకలం రేపుతోంది.
Published : 01 Jun 2023 11:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!