Revanth Reddy: కాంగ్రెస్ వస్తే ‘ధరణి’ని రద్దు చేసి తీరుతాం: రేవంత్
భాజపా కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్ ప్రసంగించారు. పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని.. నాయకుడిగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదికలాంటిదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’ని....రద్దు చేసి తీరతామన్నారు.
Published : 09 Jun 2023 19:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్