Revanth Reddy: కాంగ్రెస్‌ వస్తే ‘ధరణి’ని రద్దు చేసి తీరుతాం: రేవంత్‌

భాజపా కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్ ప్రసంగించారు. పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని.. నాయకుడిగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదికలాంటిదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’ని....రద్దు చేసి తీరతామన్నారు.

Published : 09 Jun 2023 19:07 IST

భాజపా కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్ ప్రసంగించారు. పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని.. నాయకుడిగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదికలాంటిదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ధరణి’ని....రద్దు చేసి తీరతామన్నారు.

Tags :

మరిన్ని