Telangana news: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. ఉపాధ్యాయుడికి దేహశుద్ధి!

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఉపాధ్యాయుడిని చితకబాదిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ వారు తల్లిదండ్రులకు చెప్పారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందంటూ పాఠశాలకు చేరుకొని సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఉపాధ్యాయుణ్ని అదుపులోకి తీసుకున్నారు.    

Published : 10 Aug 2022 20:10 IST

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఉపాధ్యాయుడిని చితకబాదిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ వారు తల్లిదండ్రులకు చెప్పారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందంటూ పాఠశాలకు చేరుకొని సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఉపాధ్యాయుణ్ని అదుపులోకి తీసుకున్నారు.    

Tags :

మరిన్ని