Punjab: బస్సులో మంటలు.. కండక్టర్‌ సజీవ దహనం..

పంజాబ్ బతిండా జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో 3 బస్సులు దగ్ధమయ్యాయి. భాగ్తాభయ్ బస్టాండ్‌లోకి వస్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్ కండక్టర్ సజీవ దహనమయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసి మృతదేహాన్ని వెలికి తీశారు.

Published : 29 Apr 2022 11:45 IST

పంజాబ్ బతిండా జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో 3 బస్సులు దగ్ధమయ్యాయి. భాగ్తాభయ్ బస్టాండ్‌లోకి వస్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్ కండక్టర్ సజీవ దహనమయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసి మృతదేహాన్ని వెలికి తీశారు.

Tags :

మరిన్ని