Rishi Sunak: విదేశీ విద్యార్థులపై ఆంక్షల దిశగా బ్రిటన్ నిర్ణయాలు
బ్రిటన్కు వలసలను తగ్గించేందుకు విదేశీ విద్యార్థులపై ఆంక్షలు తీసుకురావాలని రిషీ సునాక్ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దగా ప్రాధాన్యం లేని డిగ్రీల కోసం వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాలతో వచ్చే విద్యార్థులపై ఈ ఆంక్షలు ఉండే అవకాశమున్నట్లు సమాచారం. భారతీయ విద్యార్థులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్లో తాత్కాలికంగా నివసించే విద్యార్థులను వలసదారులుగా పరిగణించరాదని బ్రిటన్లో భారత విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Published : 26 Nov 2022 17:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్