TS Elections: న్యాయం గెలవాలి.. ప్రజలు సంతోషంగా ఉండాలి: విజయశాంతి

కాంగ్రెస్‌ నాయకురాలు, సినీ నటి విజయశాంతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్ నంబర్‌ 12లోని పోలింగ్ బూత్‌లో ఆమె ఓటేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయం గెలవాలని, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Updated : 05 Mar 2024 16:09 IST

కాంగ్రెస్‌ నాయకురాలు, సినీ నటి విజయశాంతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్ నంబర్‌ 12లోని పోలింగ్ బూత్‌లో ఆమె ఓటేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయం గెలవాలని, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Tags :

మరిన్ని