TS Elections: న్యాయం గెలవాలి.. ప్రజలు సంతోషంగా ఉండాలి: విజయశాంతి
కాంగ్రెస్ నాయకురాలు, సినీ నటి విజయశాంతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పోలింగ్ బూత్లో ఆమె ఓటేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయం గెలవాలని, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Updated : 05 Mar 2024 16:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM