YSRCP: వృద్ధురాలిపై కదిరి వైకాపా అభ్యర్థి బంధువు దాష్టీకం..!

సత్యసాయి జిల్లా కదిరి వైకాపా అభ్యర్థి మక్బూల్ అహ్మద్ బంధువు తనుపై దాడి చేశాడని ఓ వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. ప్రచారానికి 15 మందిని తీసుకెళ్లడంతో.. తనను దుర్భాషలాడాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. షామీర్ బాషా అనే వ్యక్తి తనను తిడుతూ చెప్పుతో దాడి చేశాడని వాపోయింది. తోటి మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. అంతు చూస్తామంటూ హెచ్చరించారని తెలిపారు.

Published : 26 Mar 2024 21:37 IST

సత్యసాయి జిల్లా కదిరి వైకాపా అభ్యర్థి మక్బూల్ అహ్మద్ బంధువు తనుపై దాడి చేశాడని ఓ వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. ప్రచారానికి 15 మందిని తీసుకెళ్లడంతో.. తనను దుర్భాషలాడాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. షామీర్ బాషా అనే వ్యక్తి తనను తిడుతూ చెప్పుతో దాడి చేశాడని వాపోయింది. తోటి మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. అంతు చూస్తామంటూ హెచ్చరించారని తెలిపారు.

Tags :

మరిన్ని