YSRCP: వృద్ధురాలిపై కదిరి వైకాపా అభ్యర్థి బంధువు దాష్టీకం..!
సత్యసాయి జిల్లా కదిరి వైకాపా అభ్యర్థి మక్బూల్ అహ్మద్ బంధువు తనుపై దాడి చేశాడని ఓ వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. ప్రచారానికి 15 మందిని తీసుకెళ్లడంతో.. తనను దుర్భాషలాడాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. షామీర్ బాషా అనే వ్యక్తి తనను తిడుతూ చెప్పుతో దాడి చేశాడని వాపోయింది. తోటి మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. అంతు చూస్తామంటూ హెచ్చరించారని తెలిపారు.
Published : 26 Mar 2024 21:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు