- TRENDING TOPICS
- WTC Final 2023
బ్రేకింగ్

ఇందౌర్ ఆలయంలో ఘటన.. నలుగురు భక్తులు మృతి
[16:04]ఇందౌర్: మధ్యప్రదేశ్లోని ఇందౌర్లోని ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలిన ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందారు. మరో 20మందికి పైగా గాయపడ్డారు. పటేల్ నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై కూర్చున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ బావి పైకప్పు కూలిపోవడంతో 25 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 19మందిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం
- Odisha Train Accident: ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి
- Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్-రక్షితా రెడ్డి
- Kevvu Karthik: కాబోయే సతీమణిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్
- Odisha Train Accident: 112 టన్నుల బరువు... 130 కి.మీ.వేగం
- దానివల్ల నా భర్తతో శారీరకంగా కలవలేకపోతున్నా..!
- Heart attack: శోభనం గదిలో గుండెపోటుతో నవదంపతుల మృతి
- Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..
- Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
- కదిరిలో గేట్మెన్ నిర్లక్ష్యం.. స్టేషన్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు