బ్రేకింగ్
30 Mar 2023 | 16:04 IST
ఇందౌర్ ఆలయంలో ఘటన.. నలుగురు భక్తులు మృతి
ఇందౌర్: మధ్యప్రదేశ్లోని ఇందౌర్లోని ఓ ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలిన ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందారు. మరో 20మందికి పైగా గాయపడ్డారు. పటేల్ నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. స్థలాభావం కారణంగా కొందరు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావిపై కూర్చున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ బావి పైకప్పు కూలిపోవడంతో 25 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 19మందిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
- ‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- 261..మిగల్లేదు
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
- పద్మావతమ్మా.. పక్షపాతమేంటమ్మా?
- స్నేహం.. ప్రేమగా మారితే తప్పా?
- నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
- ‘నువ్వే గెలుస్తున్నావ్ అన్నా!’.. ఈటలతో భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి
- విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
- ఆట.. స్టైల్లో..ఆల్రౌండర్!