CM KCR : పంట నష్టాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌

ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, రామాపురం, రావినూతల ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలని రైతులు ఈ సందర్భంగా సీఎంను కోరారు. అనంతరం కేసీఆర్‌ మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

Updated : 23 Mar 2023 15:39 IST
1/20
మహబూబాబాద్ జిల్లాలోని రెడ్డికుంట తండాలో పంటలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్ జిల్లాలోని రెడ్డికుంట తండాలో పంటలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌
2/20
3/20
4/20
5/20
6/20
7/20
ఖమ్మంలో సీఎం కేసీఆర్‌ పర్యటన ఖమ్మంలో సీఎం కేసీఆర్‌ పర్యటన
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని