Chandrababu: పెంచలకోనలో పూజలు చేసిన చంద్రబాబు

రాపూర్‌: చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ మేరకు పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబును ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పి. లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.

Updated : 22 Mar 2024 17:11 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని