Narendra Modi: విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ సభ

విశాఖలోని ఏయూ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రూ.10,742 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated : 12 Nov 2022 17:32 IST
1/14
. .
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని