Bharat Jodo yatra: సందడిగా సాగుతున్న భారత్‌ జోడో యాత్ర

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర శనివారం ఉదయం 6 గంటలకు మహబూబ్‌ నగర్‌ మండల పరిధిలోని ధర్మాపూర్‌లో ఉన్న జయప్రకాశ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌, ఏఐసీసీ సభ్యుడు జైరాం రమేష్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్‌, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే సీతక్క, సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated : 29 Oct 2022 16:09 IST
1/13
. .
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని