Telangana : తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-1.. హాజరైన అభ్యర్థులు

తెలంగాణ తొలిగ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులతో సందడి నెలకొంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. అభ్యర్థుల బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నైజేషన్‌ తదితర వివరాలను పరిశీలించిన తరువాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.

Updated : 19 Oct 2022 11:03 IST
1/13
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో... నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో...
2/13
3/13
4/13
నారాయణగూడలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద... నారాయణగూడలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద...
5/13
కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఓ పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు వేచి చూస్తున్న అభ్యర్థులు కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఓ పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు వేచి చూస్తున్న అభ్యర్థులు
6/13
గచ్చిబౌలిలోని ఓ పరీక్షా కేంద్రం బయట అభ్యర్థుల చరవాణులు, పర్సులను భద్రపరుస్తున్న సిబ్బంది గచ్చిబౌలిలోని ఓ పరీక్షా కేంద్రం బయట అభ్యర్థుల చరవాణులు, పర్సులను భద్రపరుస్తున్న సిబ్బంది
7/13
బయోమెట్రిక్‌ నమోదు.. బయోమెట్రిక్‌ నమోదు..
8/13
ఆఖరి నిమిషాల్లో వచ్చి.. పరుగులు తీస్తూ.. ఆఖరి నిమిషాల్లో వచ్చి.. పరుగులు తీస్తూ..
9/13
దోమలగూడలోని ఏవీ కళాశాల వద్ద ఓ అభ్యర్థి ఫేస్‌ రికగ్నైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తున్న సిబ్బంది దోమలగూడలోని ఏవీ కళాశాల వద్ద ఓ అభ్యర్థి ఫేస్‌ రికగ్నైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తున్న సిబ్బంది
10/13
కామారెడ్డిలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ జితేష్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డిలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ జితేష్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
11/13
నల్గొండలో ఓ పరీక్షా కేంద్రం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు నల్గొండలో ఓ పరీక్షా కేంద్రం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
12/13
13/13

మరిన్ని