అర్ధనారీశ్వరుడు ఎందుకయ్యాడు?
భక్తులు ఆదిదంపతులైన శివపార్వతులను ప్రార్థించడం సాధారణం. కానీ ఒక సందర్భంలో భృంగి అనే గణనాథుడు పార్వతీదేవిని పట్టించుకోక కేవలం శంకరుణ్ణే ప్రార్థించాడు. శివుడు అతణ్ని కరుణించాడు. దాంతో పార్వతికి కోపం...
భక్తులు ఆదిదంపతులైన శివపార్వతులను ప్రార్థించడం సాధారణం. కానీ ఒక సందర్భంలో భృంగి అనే గణనాథుడు పార్వతీదేవిని పట్టించుకోక కేవలం శంకరుణ్ణే ప్రార్థించాడు. శివుడు అతణ్ని కరుణించాడు. దాంతో పార్వతికి కోపం వచ్చింది. భక్తుల పట్ల ఉన్న శ్రద్ధ తనపై లేదని అలిగింది. ఆమె కేదారక్షేత్రంలో గౌతమ ముని వద్ద ఉపదేశం పొంది కేదారేశ్వరుని స్మరిస్తూ తపస్సు చేసింది. అప్పుడు శివుడు సాక్షాత్కరించి తన అర్ధభాగాన్ని పార్వతికిచ్చాడు. అలా అర్ధనారీశ్వరుడయ్యాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్