Amazon: రూ.82 లక్షల కోట్ల మార్కెట్ విలువ కోల్పోయిన అమెజాన్
స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థల్లో, ప్రపంచంలోనే ఒక ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.82 లక్షల కోట్ల) మార్కెట్ విలువను కోల్పోయిన సంస్థగా అమెజాన్ రికార్డు నెలకొల్పింది.
స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థల్లో, ప్రపంచంలోనే ఒక ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.82 లక్షల కోట్ల) మార్కెట్ విలువను కోల్పోయిన సంస్థగా అమెజాన్ రికార్డు నెలకొల్పింది. 2021 జులైలో దీని మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో 1.88 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.154 లక్షల కోట్లు)గా నమోదైంది. ద్రవ్యోల్బణం బాగా పెరగడం, వడ్డీ రేట్లు అంతకంతకూ అధికమవ్వడానికి తోడు, కార్పొరేట్ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో ఈ ఏడాది అమెజాన్ షేరును మదుపర్లు భారీగా విక్రయించారు. బుధవారం నాటి ట్రేడింగ్లోనూ షేరు 4.3 శాతం తగ్గింది. దీంతో మార్కెట్ విలువ 879 బిలియన్ డాలర్ల (సుమారు రూ.72 లక్షల కోట్ల)కు తగ్గింది. విండోస్ సాఫ్ట్వేర్ తయారీ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా 2021 నవంబరు గరిష్ఠ స్థాయి నుంచి మైక్రోసాఫ్ట్ 889 బిలియన్ డాలర్ల (సుమారు రూ.72.90 లక్షల కోట్ల) మార్కెట్ విలువను కోల్పోయింది. ఫలితంగా మార్కెట్ విలువను అత్యధికంగా కోల్పోయిన సంస్థల్లో మొదటి రెండు స్థానాల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్ నిలిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
GST: ఈ ఏడాది సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు
GST: ఈ ఏడాదిలో ప్రతినెలా జీఎస్టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లు దాటినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
Airtel: డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
Disney+ Hotstar Prepaid Plan: ఎయిర్టెల్ సంస్థ డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
Stock Market: రంకేసిన బుల్.. మదుపర్లకు లాభాల పంట
Stock Market Closing bell: సెన్సెక్స్ (Sensex) 1383.93 పాయింట్లు లాభపడి 68,865.12 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 418.90 పాయింట్లు పెరిగి 20,686.80 దగ్గర ముగిసింది. -
Stock Market Update: దూసుకెళ్తున్న సూచీలు.. మదుపర్లకు రూ.5 లక్షల కోట్ల లాభం
Stock Market Update: రెండు ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ ఒక శాతానికి పైగా లాభపడి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. -
Job Interview: ‘ఇంటర్వ్యూలో ఇవి చేయొద్దు..’ గూగుల్ మాజీ రిక్రూటర్ చెప్పిన సీక్రెట్లు
Job Interview: ఇంటర్వ్యూ కోసం అనుసరించాల్సిన కొన్ని వ్యూహాలను గూగుల్ మాజీ రిక్రూటర్ ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. -
Bitcoin: 40,000 డాలర్ల మార్క్ దాటిన బిట్కాయిన్
Bitcoin: గత 24 గంటల వ్యవధిలో బిట్కాయిన్ (Bitcoin) విలువ నాలుగు శాతం పెరిగి 40,950 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
Stock Market: సూచీల్లో ఎన్నికల ఫలితాల జోష్.. 20,500 పైకి నిఫ్టీ
Stock Market Opening bell | ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 825 పాయింట్ల లాభంతో 68,306 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 248 పాయింట్లు పెరిగి 20,516 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. -
ఎన్ఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ తొలిసారిగా (ఈ నెల 1న) 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.334.72 లక్షల కోట్ల) మైలురాయిని అధిగమించింది. -
విమానాల పార్కింగుకు అధిక ఛార్జీలు!
సాంకేతిక, ఇతర సమస్యల కారణంగా విమానాలను నిలిపివేస్తున్న (గ్రౌండింగ్) సందర్భాలు పెరుగుతున్నాయి. కార్యకలాపాలు సాగించని ఇలాంటి విమానాలను నిలిపి ఉంచడం వల్ల, దిల్లీ విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలం తగ్గిపోతోంది. -
పొరుగు దేశాల నుంచి రూ.లక్ష కోట్ల ఎఫ్డీఐ ప్రతిపాదనలు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు సంబంధించి.. మనదేశంతో సరిహద్దును పంచుకుంటున్న దేశాల నుంచే, 2020 ఏప్రిల్ తర్వాత రూ.లక్ష కోట్ల విలువైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వీటిలో సగం దరఖాస్తులను ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు. -
హోండా కార్ల ధరలూ పెరుగుతాయ్
జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు హోండా కార్స్ ఇండియా తెలిపింది. పెరిగిన తయారీ వ్యయాల భారాన్ని కంపెనీపై తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు (మార్కెటింగ్, విక్రయాలు) కునాల్ బెల్ వివరించారు. -
వెండి రాణింపు!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో కదలాడితే రూ.63,930 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.64,505; రూ.66,629 వరకు రాణించొచ్చు. -
ఎఫ్ఐఐల కొనుగోళ్లతో ముందుకే
ఈ వారమూ మార్కెట్లలో జోష్ కొనసాగేందుకే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది పెద్దగా పనితీరు కనబరచని బ్యాంకింగ్, ఆర్థిక సేవల షేర్ల వైపు అందరి దృష్టీ ఉంది. దేశీయ వృద్ధిపై బలమైన అంచనాలకు తోడు అంతర్జాతీయంగా అధిక వడ్డీ రేట్లు, చమురు ధరల్లో ఊగిసలాటలు కొలిక్కి వస్తుండటంతో మార్కెట్లో సెంటిమెంటు సానుకూలంగా మారింది. -
67,928ను మించితే సానుకూలం!


తాజా వార్తలు (Latest News)
-
Kiara Advani: డ్యాన్స్ చేయమంటే నవ్వులు పంచిన కియారా: ఈ డ్రెస్సులో చేయలేనంటూ!
-
Telangana: ముఖ్యమంత్రి.. మంత్రివర్గంపై కొలిక్కిరాని చర్చలు
-
GST: ఈ ఏడాది సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు
-
Chandrababu: చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
-
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
-
Team India: ముగ్గురు కెప్టెన్లు.. భవిష్యత్తుకు సంకేతం కావచ్చు: ఇర్ఫాన్ పఠాన్