స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇంధన ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్కు లీటర్పై రూ.25 పైసలు
విజయవాడ: ఇంధన ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్కు లీటర్పై రూ.25 పైసలు, డీజిల్పై రూ.31 పైసలు పెరిగింది. గుంటూరులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.97.16 పైసలు కాగా.. డీజిల్ ధర రూ.90.81 పైసలుగా ఉంది. ప్రీమియం పెట్రోల్ రూ.100.61గా ఉంది. విజయవాడలో లీ.పెట్రోల్ రూ.96.90 పైసలు, డీజిల్ రూ.90.61 పైసలుగా ఉంది. ప్రీమియం పెట్రోల్ రూ.100.41 పైసలుగా విక్రయిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం