బాక్సింగ్లో బాలిక సత్తా
మారుమూల యు.చీడిపాలెంకు చెందిన బాలిక బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటింది. గ్రామానికి చెందిన దడాల కీర్తి ప్రసన్న వై.రామవరం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదువుతోంది.
పతకం అందుకుంటున్న కీర్తి ప్రసన్న
కొయ్యూరు, న్యూస్టుడే: మారుమూల యు.చీడిపాలెంకు చెందిన బాలిక బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటింది. గ్రామానికి చెందిన దడాల కీర్తి ప్రసన్న వై.రామవరం ఆదర్శ పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించింది. త్వరలో తిరుపతిలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. కీర్తి ప్రసన్నను ఆదివారం ఎంపీపీ రమేష్బాబు, జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రమోదీయం.. జనామోదం
[ 07-05-2024]
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. -
విత్తు ధర పెంచి చిత్తు చేశావు!
[ 07-05-2024]
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. -
అల్లూరి స్ఫూర్తికి అడుగడుగునా తూట్లు
[ 07-05-2024]
రిటిష్ వారి దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఏకం చేసి వారిని ఉద్యమ వీరులుగా తీర్చిదిద్దిన యోధుడు అల్లూరి సీతారామరాజు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలకు వెరవకుండా ఆయన చేసిన పోరాటం ఈనాటికీ గిరిజనులను ఉత్తేజపరుస్తూనే ఉంది. -
సమర్థులు వీరు.. గెలిపించాలి మీరు!
[ 07-05-2024]
సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల బరిలో దింపాం. వారిని ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. -
రాష్ట్రంలో కూటమిదే అధికారం
[ 07-05-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమిదే అధికారమని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
కదల్లేని వారిపై కనికరమేది...!
[ 07-05-2024]
ప్రతిపక్షాలపై కక్ష.. కదల్లేని పింఛను లబ్ధిదారులకు శాపంగా మారింది. వయోవృద్ధులకు ఇంటికే వెళ్లి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో పింఛన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
నాలుగు వేల మందికి ఒకే బూత్
[ 07-05-2024]
స్థానిక గిరిజన సంక్షేమ గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ను వేసేందుకు అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు విశేష స్పందన
[ 07-05-2024]
తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ విజయ సునీత సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో మన్యం నిర్లక్ష్యం
[ 07-05-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టం రైతులపాలిట శాపంగా మారుతుందని, ప్రజలు భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదముందని అరకులోయ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Rohit - Yuvaraj: రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్