ఈకేవైసీ ఇక్కట్లు
పీఎం కిసాన్ పథకం ద్వారా అందించే సాయం జమ కావాలంటే రైతులు అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి.
జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం పక్కన బల్లలపై వ్యవసాయ సహాయకులు
పీఎం కిసాన్ పథకం ద్వారా అందించే సాయం జమ కావాలంటే రైతులు అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. దానికి మార్చి 31వరకే గడువు విధించగా, జిల్లాలో చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ సహాయకులను శుక్రవారం మచిలీపట్నంలోని జిల్లా వ్యవసాయ కార్యాలయానికి పిలిపించి నమోదు చేయించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన సహాయకులు కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాల్లో చెట్ల కింద, బల్లలపైన కూర్చుని తమ ప్రాంతాల్లో పెండింగ్ ఉన్నవాటిని పూర్తి చేసేందుకు అవస్థలు పడ్డారు.
మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్టుడే
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
The Lancet: దేశంలో పెరుగుతోన్న షుగర్.. బీపీ బాధితులు!
-
Movies News
Takkar movie review: రివ్యూ: టక్కర్.. సిద్ధార్థ్ కొత్త మూవీ మెప్పించిందా?
-
General News
Delhi liquor Scam: రాఘవ్ బెయిల్ 15 నుంచి 5 రోజులకు కుదింపు
-
Viral-videos News
Viral Video: పట్టాలపైకి పరుగున వెళ్లి.. నిండు ప్రాణాలు నిలిపి.. మహిళా కానిస్టేబుల్ సాహసం!
-
India News
Odisha Train Tragedy: మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత.. ఎందుకంటే..?
-
Sports News
World Cup: డిస్నీ+ హాట్స్టార్లో ఉచితంగానే ఆసియా కప్, వరల్డ్ కప్