అంబులెన్సులో అక్రమ రవాణా
అత్యవసర, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులను తరలించాల్సిన అంబులెన్సులో నాటుసారా తయారీలో ఉపయోగపడే నల్లబెల్లం, పటికను కొందరు అక్రమంగా తరలిస్తున్నారు.
600 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటిక స్వాధీనం
పట్టుబడిన నల్లబెల్లం, పటిక, అంబులెన్సుతో పోలీసులు
వెల్దండ గ్రామీణం, న్యూస్టుడే : అత్యవసర, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులను తరలించాల్సిన అంబులెన్సులో నాటుసారా తయారీలో ఉపయోగపడే నల్లబెల్లం, పటికను కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందిన పోలీసులు సోమవారం అర్ధరాత్రి మాటువేసి చాకచాక్యంగా పట్టుకున్నారు. వెల్దండ ఎస్సై ఎం.నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్మూర్ మండలం నర్సయపల్లి గ్రామానికి రామవత్ శివ, ఆంగోత్ గణేశ్ ఓ నర్సింగ్ హోమ్కు చెందిన అంబులెన్సులో హైదరాబాద్ నుంచి 600 కిలోల నల్లబెల్లం, 80 కిలోల పటికను తరలిస్తున్నారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై వెల్దండ మండలం కొట్రతాండ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ అంబులెన్సును ఆపారు. దీంతో వారిద్దరూ పరారవడానికి ప్రయత్నించగా పోలీసులు వెంటపడి పట్టుకున్నారు. వాహనంలో నల్లబెల్లం, పటికను స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. అంబులెన్సు వాహనాన్ని పట్టుకున్న ఏఎస్సై కుమారస్వామి, హెచ్సీ బాలశంకర్రెడ్డి, సిబ్బంది భాస్కర్, గోపిలను ఈసందర్బంగా ఎస్సై నర్సింహులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్
[ 10-05-2024]
కాంగ్రెస్ నాయకులు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
తరాలు చూసినా తరగని స్ఫూర్తి
[ 10-05-2024]
దేశ భవితకు చుక్కాని అని చెప్పే యువతలో చాలామందికి ఓట్లేయడం అంటే బద్ధకం... రాజకీయాలను విశ్లేషించే మధ్య వయస్కులు, విద్యావంతుల్లో కొందరు పోలింగ్కు వెళ్లడానికి పూట కేటాయించడానికి ఆలోచిస్తారు. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్!
[ 10-05-2024]
బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. -
భాజపా గెలిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు: సురేఖ
[ 10-05-2024]
కేంద్రంలో మరోమారు భాజపాను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి పెనుముప్పేనని కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఏఐసీసీ నియోజకవర్గ సమన్వయకర్త సురేఖ అన్నారు. -
పాలమూరులో ప్రచార హోరు
[ 10-05-2024]
షెడ్యూల్ వచ్చిన తర్వాత భాజపా అగ్రనేతలు ఎవరూ కూడా ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటించలేదు. మహబూబ్నగర్కు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ, నాగర్కర్నూల్కు గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ వచ్చారు -
రాముడి పేరుతో భాజపా ఓట్ల వేట: వంశీచంద్
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. -
గెలిపిస్తే రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తా
[ 10-05-2024]
ఎంపీగా తనను గెలిపిస్తే నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి రైల్వే లైను తీసుకొస్తానని భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు. -
ఓటు వేసి సోనియాగాంధీ రుణం తీర్చుకుందాం
[ 10-05-2024]
ఎంత మంది వ్యతిరేకించినా సోనియా గాంధీ సాహస నిర్ణయంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యపడిందని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు: చల్లా
[ 10-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే విజయుడిని గెలిపించినట్లే లోక్సభ ఎన్నికల్లో భారాస అభ్యర్థి ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ను అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. -
ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నా
[ 10-05-2024]
ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. -
అక్షింతల రాజకీయం చేస్తున్న భాజపాకు బుద్ధి చెప్పాలి: జూపల్లి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా రాముడి అంక్షితల పేరిట రాజకీయం చేస్తోందని ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
పోలింగ్ శాతం పెంపే లక్ష్యం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కొన్ని గ్రామాలు తలనొప్పిగా మారాయి. -
ప్రధాని పర్యటనకు పటిష్ఠ బందోబస్తు
[ 10-05-2024]
ప్రధాని మోదీ నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేశ్గౌతం తెలిపారు. -
బాదేపల్లి మార్కెట్లో మొక్కజొన్న బస్తాలు నింపిన డీసీఎంకు మంటలు
[ 10-05-2024]
మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ బయట దుకాణాల ముందు మొక్కజొన్న బస్తాలతో నిలిపి ఉన్న డీసీఎంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు