సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు.
సామాజిక మాధ్యమాలే వేదికగా ఓట్ల అభ్యర్థన
వాట్సాప్ గ్రూపులు.. ఆకట్టుకునే మీమ్స్తో ప్రజలకు చేరువ
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే బంజారాహిల్స్
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ ఖాతాల్లో ప్రచారం చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. పార్టీ పాటలతో పాటు, వాట్సాప్లో యువతను గ్రూపులుగా చేర్చి ప్రచారం హోరెత్తిస్తున్నారు. పోలింగ్కు గట్టిగా పది రోజులు కూడా లేకపోవడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లల్లో పోటీలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం శ్రమిస్తున్నారు.
అందరికీ చేరేలా...
ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా రాజకీయ పార్టీలు.. నియోజకవర్గ ముఖ్యనేతలతో కలిపి నియోజకవర్గానికి, డివిజన్ల వారీగా విడివిడిగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని పార్టీలు బూత్ల వారీగా సైతం వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేశాయి. ఇక మహిళలు, యువత, ఆయా కుల, మత సంఘాలు ఎన్నికల ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్నాయి. బస్తీ, కాలనీ, డివిజన్ నేతలు సైతం తమకంటూ సొంతంగా గ్రూపులు ఏర్పాటు చేశారు. బరిలో ఉన్న ఒక్కో రాజకీయపార్టీ దాదాపు 1500-1700 వరకు గ్రూపులు ఏర్పాటు చేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. వాటిలో నేతలు, కార్యకర్తలు చురుగ్గా ఉండేలా చూస్తున్నారు. కొంతమంది నేతలు తాము సొంతంగా 10 వరకు గ్రూపులను ఏర్పాటు చేసుకొని ప్రచారం చేస్తూ అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నమూ చేస్తున్నారు.
కొత్త నినాదాలతో ఆకట్టుకునేలా
ప్రచారంలో కరపత్రాలు, కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగ్లే కీలకం. వీటిల్లో వినియోగించే వ్యాఖ్యలు, నినాదాలు సుత్తి లేకుండా సూటిగా ప్రజల హృదయాలకు హత్తుకునేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నినాదాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి చేరేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపొందించి ప్రజల ముంగిటకు తెస్తున్నారు. అవతల పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ చేసే చిన్న చిన్న మీమ్స్ ఆలోచింపజేసేలా చేస్తున్నాయి. ఒక్కో పార్లమెంట్ నియోజక వర్గంలో 25-30 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో అందర్ని కలవడం కష్టమవడంతో స్మార్ట్గా ప్రచారం చేసి ఆకుట్టుకుంటున్నారు.
ఏఐ పరిజ్ఞానంతో రూపొందించిన రాజేంద్రనగర్ పరిసరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు. ఐదు సంవత్సరాలుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
ఏపీలో పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. -
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ (TG EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. -
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూవివాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, భారాస నేత మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూవివాదం నెలకొంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ మూడో రోజూ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
10 నిమిషాలకో బస్సు.. మెట్రోలేని మార్గాల్లో నడిపేందుకు యోచన
ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 3, 6, 8 నిమిషాలకు మెట్రో పరుగులు పెడుతోంది. కళ్ల ముందే మెట్రో వెళ్లిపోయినా మరొకటి వస్తుందని ప్రయాణికులకు ఒక నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించేందుకు కృషి చేస్తోంది. -
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
తన ప్రేమను నిరాకరించిందంటూ హుబ్బళ్లిలో అంజలి (19) అనే యువతిని మూడు రోజుల కిందట హత్య చేసిన నిందితుడు విశ్వ అలియాస్ గిరీశ్ (21) మరో హత్య చేసేందుకు తెగించి.. దొరికిపోయాడు. -
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వైకుంఠపాళి, ఫ్లాష్మాబ్...స్వచ్ఛంద సంస్థల, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన ‘ఓట్ ఛాలెంజ్’ ప్రచార కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి. -
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!