ప్రతిభ ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగాలు
గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పైరవీ చేస్తేనే వచ్చేవని ఇప్పుడు పైరవీలకు కాదు ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు వస్తాయని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
మంత్రి గంగుల కమలాకర్
మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ సంక్షేమ విభాగం, న్యూస్టుడే: గతంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పైరవీ చేస్తేనే వచ్చేవని ఇప్పుడు పైరవీలకు కాదు ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు వస్తాయని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతిగృహా విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి వేసవి సాంస్కృతిక పోటీ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ కేవలం వెయ్యి ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చేవారని ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. మౌఖిక పరీక్షలు లేవని రాత పరీక్షకే మార్కులని చెప్పారు. కష్టపడి చదవాలని బీసీ బిడ్డలకే అధికంగా ఉద్యోగాలు దక్కే అవకాశాలున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం తొమ్మిది బీసీ గురుకులాల్లో 16వేల మంది విద్యార్థులు చదువుకోగా నేడు 282 గురుకులాల్లో 1.52 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థినులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆర్వీ. కర్ణన్, నగర మేయర్ సునీల్రావు, కమిషనర్ సేవ ఇస్లావత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్ పాల్గొన్నారు.
తూకం వేయగానే రసీదు ఇవ్వాలి
భగత్నగర్ : రైస్ మిల్లర్లు ధాన్యం వెంటనే అన్లోడ్ చేసుకోవాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. శనివారం కరీంనగర్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ధాన్యాన్ని తూకం వేసి వెంటనే రసీదు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్, మేయర్ వై.సునీల్రావు, అదనపు పాలనాధికారి గరిమా అగ్రవాల్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి సురేశ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజామాబాద్ను గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. -
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిరసన
[ 07-05-2024]
కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం, రికార్డులను ఎత్తుకెళ్లిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీతారాణి తెలిపారు. -
భాజపాశ్రేణుల్లో జోష్!
[ 07-05-2024]
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.7 వేల కోట్లతో పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.. కేంద్ర పథకాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు.. -
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. -
ఇలాగైతే ఓటేసేదెలా?
[ 07-05-2024]
సినిమా థియేటర్లో సీట్ల సంఖ్యను బట్టి టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల్లో ఆదరణను అంచనా వేస్తూ అదే సినిమాను రెండు, మూడు థియేటర్లలోనూ ఆడిస్తారు. -
ఇదీ మా ఎజెండా
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించి ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లాయి. -
భాజపాను ఇంటికి సాగనంపాలి
[ 07-05-2024]
గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన నరేంద్రమోదీని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న భాజపాను ఇంటికి సాగనంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
ప్రచార ఖర్చులు విధిగా సమర్పించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార ఖర్చుల వివరాలను విధిగా సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. -
ఈవీఎం కమిషనింగ్ పూర్తి చేయాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా రామగుండం నియోజకర్గం పరిధిలో నిర్వహించే ఓటింగ్కు సంబంధించి ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎన్నికల అధికారి ముజమ్మిల్ఖాన్ సోమవారం పరిశీలించారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
[ 07-05-2024]
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని, మే 13న పోలింగ్ సజావుగా జరిగేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. అన్నయ్యగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!